రచన : kadhanika | బ్లాగు : kadhanika

భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అంతకుముందరే రామం అమ్మడుల వివాహం జరుగుతుంది. రామం తండ్రి గోపాలం గాంధీజీ పిలుపుకి స్వతంత్రోద్యమంలోకి వెళ్తాడు. చదువు పూర్తిచేసుకున్న రామం పట్నంనుండి యింటికి వస్తాడు. అమ్మడు కాపురానికి వస్తుంది. రామం, అమ్మడూ యింటిబడి ప్రారంభిస్తారు. గాంధీగారి నిర్యాణంతో గోపాలం యింటికి వచ్చేస్తాడు. గోపాలం ముందుండి తమని నడిపించాలని రామం అమ్మడూ కోరుకుంటారు. తాగుడువల్ల గ్రామంలోని చాలాకుటుంబాలు దీనావస్థలో వున్నయని గ్రహించిన గోపాలం కుటుంబం యీ వ్యసనాన్ని యెలా రూపుమాపుడమా అని అలోచనలో పడ్డారు

ఆరవ వారం కధనం ……    పూర్తిటపా చదవండి...

View the Original article