రచన : kadhanika | బ్లాగు : kadhanika

150207-జరగని కధ 04

అప్పటికి యింకా స్వాతంత్ర్యం రాలేదు. వివాహం తరువాత రామం కాలేజీ చదువు, ఇంట్లో అమ్మడు ట్యూషన్ చదువు ప్రారంభిస్తారు. గోపాలం గాంధీజీ పిలుపు విని స్వతంత్ర్య వుద్యమాలకు వెళ్తాడు. అమ్మడు బాగా ప్రభావితురాలవుతుంది గోపాలం వెళ్ళడంతో. దిగాలుగా వుంటున్న కమలమ్మ కోసం యింటికి రాట్నం తెప్పిస్తుంది అమ్మడు. రామం చదువు పూర్తి కావడంతో అమ్మడిని కాపురానికి తీసుకెళ్తారు. “అత్తయ్యా! నేను వచ్చేశాను” అని అత్తగారి కాళ్ళకి దణ్ణం పెడుతుంది అమ్మడు ….

తదుపరి యీ నాలుగవ వారం కధ... పూర్తిటపా చదవండి...

View the Original article