రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ నాధుని భీమ ఖండ కధనం -28

చతుర్దాశ్వాసం -2

నారద మహర్షి వసిస్టాదులకు భీమేశ్వర మహాత్మ్యాన్ని వివరించి అది జగత్తుకు తలమానికమని ,సంపదలకు భద్ర సిమ్హాసనమని చెప్పగా సప్తర్షులు దాక్షారామ సప్త గోదారాలను చూసి నమస్కరించి క్రుతార్దులయ్యారు .అక్కడే  తనివి తీరక తిరుగుతూ వ్యాసమహర్శిని దర్శింఛి ఆయన ద్వారా మిగిలిన విశేషాలు తెలుసుకొన్నారు .తర్వాత మారేడు వనం లో పద్మాసనం వేసి కూచుని తపస్సు చేస్తున్న అగస్త్య మహర్షిని దర్శించి తీర్ధ మహాత్మ్యాన్ని తెలియ జేయమని అభ్యర్ధించారు .అప్పుడు అగస్తుడు –

‘’జహ్ను కన్యా తీర సన్నివేశామునకు –దక్షిణాంభో రాశి తటము సాటి

కమనీయ మణికర్ణికా ప్రవాహమునకు –స... పూర్తిటపా చదవండి...

View the Original article