రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

తతో హి యజమానస్య జహ్నోరద్భుత కర్మణః
గఙ్గా సంప్లావయామాస యజ్ఞవాటం మహాత్మనః
తస్యావలేపనం జ్ఞాత్వా క్రుధ్ధో యజ్వా తు రాఘవ
అ పిబచ్చ జలం సర్వం గఙ్గాయాం పరమాద్భుతం

అంతా సుఖమయమవుతోంది అని అనుకుంటున్న సమయంలో ఉరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న గంగా నది మార్గాన జహ్ను మహర్షి ఆశ్రమం వచ్చింది . ఆశ్రమంలోని యజ్ఞవాటాన్ని పావన గంగా జలాలు ముంచెత్తాయి . జహ్ను మహర్షి మహాత్ముడు . తన ఆశ్రమం తన ముందే గంగానదిలో కలిసి పోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు . గంగ గర్వాన్ని అణచివేయాలనుకున్నాడు . హుంకరించి నోరు తెరిచాడు . అంతే ! ప్రవహిస్తున్న ఆ గంగా జలం అద్భుతంగా మహాత్ముని ఉదరంలోకి వెళ్ళి పోయింది . భగీరథుని ప్రయత్న... పూర్తిటపా చదవండి...

View the Original article