రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

తదద్భుత తమం లోకే గంగాపతన ముత్తమం
దిదృక్షవో దేవగణాః సమీయురమితౌజసః
సంపతద్భిః సురగణైస్తేషాం చా భరణౌజసా
శతాదిత్య మివాభాతి గగనం గతతోయదం
శింశుమారోరగగణైః మీనైరపి చ చంచలైః
విద్యుద్భిరవ విక్షిప్త మాకాశమ భవత్తదా

తేజోమయులైన దేవతలందరూ గగావతరణాన్ని చూడడానికి వచ్చారు . ఆ దేవతల శరీర కాంతి చేతా , వారు ధరించిన ఆభరణాల కాంతి చేతా ఆ ప్రదేశం శతసూర్య కాంతులతో మెరిసింది . ఆకాశం విద్యుల్లతలతో , జ్యావల్లీ ధ్వనులతో విక్షిపతమయింది (నిండిపోయింది ) .
మనో నేత్రంతో చూసి వర్ణిస్తున్నాడు కౌశికుడు . దాన్ని యథాతథంగా మనకందిస్తున్నాడు ప్రాచేతసుడు . ఈ దృశ్యాన్ని ఎందరో కవులు వర్ణించారు . పుణ్యుడు పో... పూర్తిటపా చదవండి...

View the Original article