రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
నేను అక్కడ అందరికీ కొంచెం దూరంగా నిలబడి ఉన్నాను . అక్కడ ఉన్న అందరి ముఖాలూ చాలా గంభీరంగా ఉన్నాయి . శవం పక్కన కూర్చుని ఉన్న నలుగురైదుగురు ఆడవాళ్ళు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు . ఆ వాతావరణం లోని విషాదానికి  గాలి కూడా కదలడానికి భయపడినట్టుగా స్థంభించి పోయింది . ప్రకృతి లోని వర్ణాలన్నీ ఎటు పోయాయో తెలీనంతగా ఆ ప్రాంతమంతా అదో విధమైన మసకదనం కమ్ముకుని ఉంది . 
ఒక్కొక్కరు గా ఇంకా బంధువులు, స్నేహితులు, దుఃఖంతో, బాధతో , సానుభూతితో పరితపించిపోతూ కా... పూర్తిటపా చదవండి...


View the Original article