రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU
ఆ లలితాంగి గనుంగొనెబాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ శిఖి తరణి శశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్.

కలయో ! వైష్ణవ మాయయో ! యితర సంకల్పార్థమో ! సత్యమోతలపన్నేరక యున్నదాననో ! యశోదాదేవి గానో ! పరస్థలమో ! బాలకుండెంత ! యీతని ముఖస్థంబై యజాండంబు ప్రజ్వలమై యుండుట కేమి హేతువో ! మహాశ్చర్యంబు చింతింపగన్

భాగవతంలో భగవంతుడు యశోదాదేవికి విశ్వరూపాన్ని చూపించిన ఘట్టం . పసిబాలుని నోటిలో సప్త సముద్రాలు , ఎత్తైన కొండలు , మహారణ్యాలు , సూర్య చంద్రులు , భూగోళం , సకల నక్షత్రాలు కనిపించాయి . బ్రహ్మాండాన్ని కనులతో చూచిన ఆ తల్లికి ఒక్కసారిగా మతిపోయింది . ” ఇది కలా ! నిజమా !... పూర్తిటపా చదవండి...



View the Original article