రచన : Vinuthna | బ్లాగు : Kandireega.com

వైసీపీ నేత జగన్ మరో ఓదార్పు యాత్ర చేయనున్నారు. ఈ నెల 11వ తేదీన అనంతపురం నుంచి ‘రైతు ఓదార్పు యాత్ర’ ప్రారంభించనున్నారు. ఆత్మహత్య చేస్తుకున్న రైతు కుటుంబాలను ఓదార్చేందుకు ఈ యాత్ర చేపట్టనున్నారు. రైతు కుటుంబాలను పరామర్శించడంతో పాటు కొంత ఆర్థిక సాయం చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.

Related Videos



View the Original article