రచన : RAMACHANDRA RAO KAMARAJUGADDA | బ్లాగు : శ్రీ లలితా త్రిపుర సుందరి

తీర్ధ యాత్రా ఫలం .........
ధార్మికులైన వారు కష్ట పడుతున్నారు, బాధ పడుతున్నారు, అధార్మికులు సుఖ పడుతున్నారు. పాపం చేసే వారు హాయిగా వున్నారు, పుణ్యాత్ములు కష్ట పడుతున్నారు. మంచితనానికి మనుగడ లేదా ? దేవుడు వున్నాడా అని మనలో చాలా మంది అడుగుతూ వుంటారు.  ఇదిగో సరిగ్గా ఇదే ప్రశ్నను మహాభారతములో ధర్మ రాజు అడిగినాడు రోమశ మహర్షిని. ఈ ధర్మ సందేహం బడబాగ్ని వలె ధర్మ రాజును బాధిస్తూ వుండేది.
పుణ్య చరితులైన పాండవులు అడవుల పాలైనారు, ఇదేమి న్యాయం అని మనకు అనిపిస్తూ వుంటుంది.
ధర్మరాజు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం ప్రత్యక్షంగా చెప్పిన వారు ఇద్దరు, ౧, రోమశుడు ౨. మార్కండేయుడు . పరోక్షంగా చెప్పిన... పూర్తిటపా చదవండి...

View the Original article