రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
(అరుంధతీ రాయ్ రాసిన కాప్టిలిజం అనే పుస్తకం నుండి స్త్రీలకు సంబంధించిన ఈ వ్యాసం ఉపయోగకరంగా ఉందని అనువాదం చేశాను.) తొంభై వేల మహిళలు సభ్యులుగా ఉన్న క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటనకు (ఈ సంస్థ దండకారణ్యంలో తన జాతిలోని పురుషాధిక్యతకు, వారిని వెలుపలకి తరుముతున్న మైనింగ్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.) భారత దేశంలోని అధికార స్త్రీవాదులు మరియు మహిళా సంఘాలు ఎందుకు దూరంగా ఉంటున్నాయి? లక్షలాది మహిళలు వారి స్వంత లేక ఆధారపడి జీవిస్తున్న భూముల […]... పూర్తిటపా చదవండి...

View the Original article