రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
నారదుల ప్రేమ కథ. ఒక సారి నారదుడు తన చెల్లెలి కొడుకు పర్వతుడు అనేవానితో కలిసి భూలోకానికి రావాలనుకున్నారు. వచ్చేటపుడిద్దరూ ఒక నియమం చేసుకున్నారు, ‘ఒకరి మనసులో మాట రెండవ వారికి చెప్పాలి’ అని, ‘చెప్పకపోతే శపించచ్చు’ అని కూడా నియమం చేసుకున్నారు. భూలోకానికొచ్చారు ఒక రాజు సృంజయుడు అనేవాని దగ్గరకెళ్ళి ’రాజా! నీ భవనం లో కొంతకాలం ఉండాలనుకుంటున్నా’మని అడిగారు. రాజు సంతోషం తో అంగీకరించి తన కుమార్తె సుకుమారిని రప్పించి ‘ఈ మునులకు సేవ […]... పూర్తిటపా చదవండి...

View the Original article