రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
ప్రభుత్వంలో ఉన్నతోద్యాలు చేసి పదవీ విరమణ చేసిన అధికారులందరూ వరుసగా తమ ఆత్మకథలని వెలువరిస్తున్నారు. అయ్యేయెస్, ఐపీఎస్ అధికారుల ఆత్మకథలు వరుసగా అందుబాటులోకి వస్తూ గడిచిన మూడు నాలుగు దశాబ్దాల పాలనలో, విధాన నిర్ణయాలు తీసుకునే సమయంలో తెరవెనుక జరిగిన సంగతులు సామాన్యులు తెలుసుకోడానికి అవకాశం కల్పిస్తున్నాయి. పీవీఆర్కే ప్రసాద్  'అసలేం జరిగిందంటే,' మోహన్ కందా 'మోహన మకరందం' తర్వాత అదే వరుసలో డాక్టర్ కె.వి. రమణాచారి వెలువరించిన పుస్తకం... పూర్తిటపా చదవండి...


View the Original article