రచన : swethadhaara | బ్లాగు : Telugu Vantillu
సగ్గుబియ్యం దోశ సగ్గుబియ్యం దోశ పిల్లలు ఇష్టపడతారు. వేడి వేడిగా చాలా బావుంటుంది. కావలసినవి: సగ్గుబియ్యం ఒక కప్పు బియ్యం అర కప్పు పచ్చిమిర్చి 2 అల్లం చిన్న ముక్క ఉప్పు తగినంత విధానం: సగ్గుబియ్యం, బియ్యం కలిపి 6 గంటలు నానబెట్టండి. నీరు వంపేసి మిర్చి, అల్లం తో బాటు కలిపి పిండి పట్టండి. గిన్నెలోకి తీసుకుని ఉప్పు వేసి నీళ్ళు కలుపుకోండి. ఈ పిండి పల్చగా ఉంటేనే బావుంటుంది. పెనం పై బయట నుండి […]... పూర్తిటపా చదవండి...

View the Original article