రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
క్రొత్త డిల్లి , 13/10/2014 : సమగ్ర వికాస గ్రామీణ భారత స్వాప్నికుడు మాన్య శ్రీ నానాజీ దేశ్ ముఖ్ జీవితం, కార్యశైలి పై ఆరు పుస్తకాల సంపుటి " విరాట్ పురుష్ నానాజీ " ని  భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహా కార్యవాహ మాన్య శ్రీ దత్తాత్రేయ హోసబలె గార్లు సంయుక్తంగా ఆవిష్కరించారు,  ఈ కార్యక్రమం క్రొత్త డిల్లి లోని విజ్ఞాన్ భవన్ ఆడిటోరియం లో జరిగింది సంఘ్ జేష్ట్య ప్రచారక్ మాన్య శ్రీ మదన్ దాస్ దేవి కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావడం జరిగింది.
పూర్తిటపా చదవండి...


View the Original article