రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం


వ్యాపారం పేరుతో మన దేశానికీ వచ్చి, మనల్ని ఆక్రమించుకుని నూటయాభై సంవత్సరాలు పరిపాలించిన ఆంగ్లేయులు ఇక్కడున్న వ్యవస్థలన్నింటినీ నాశనం చేసేరు. వారు అక్కడితో ఆగలేదు. తమ సంస్కృతీ ధర్మాలపై భారతీయులలో గల ఆంతరిక నిష్ఠను దెబ్బతీసేందుకు మనపై మెకాలే విద్యా విధానాన్ని రుద్దేరు. అందులో భాగంగా వక్రీకరించబడిన మనదేశ చరిత్రను పాఠ్యాంలుగా ప్రవేశపెట్టారు. 
పూర్తిటపా చదవండి...


View the Original article