రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
పండ్లు తినడం ద్వారా పంటిపై ప్లేక్‌ పేరుకుపోయి ఇనామెల్‌ పాడవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా యాపిల్స్‌ మన పళ్లకు చాలా చేటు చేస్తాయని చెబుతున్నారు. యాపిల్స్‌ వల్ల చిగుళ్లు కరాబవుతాయని హెచ్చరిస్తున్నారు. దంత సమస్యల్లో పండ్ల రసాల పాత్ర ఉంటుందని అంటున్నారు.

మీ పళ్లు బలంగా ఉంటేనే దేన్నయినా కరకరా నమిలేయగలరు. అదే దంత సమస్యలు ఉంటేనో.. ఏది నోట్లో పెట్టుకోవాలన్నా భయమేస్తుంది. మరి, పళ్లు గట్టిగా ఉండాలంటే..
అందరికీ తెలిసిన విషయమే అయినా.. రోజుకు రెండుసార్లు బ్రష్‌ చేసుకునేవారు అతితక్కువట. ఈ విషయం పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకని... పూర్తిటపా చదవండి...


View the Original article