రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
మహా సరస్సు మాయం - గంగుల బాబు (విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు, సత్తుపల్లి ఖమ్మం జిల్లా)పావన గోదావరి మహారాష్ట్ర, నాసిక్ కొండలలో పుట్టి, చిన్న పెద్ద ప్రవాహాలను సుమారు ఒక వందను కలుపుకొని 'ఏలేరుపాడు' దాటేసరికి బృహదాకారమై దక్షిణాదిలోనే దొడ్డ నది అవుతుంది. అంతటి విశాలమైన నది గలగల పారుతూ ముందుకు పోతున్నకొద్దీ తూర్పున ఉన్న 'పాపికొండల' వరుసలు చేరువౌతుంటాయి. నది ఉత్తరపు ఒడ్డున 'భద్రాద్రి' నుండి పోచారం ... పూర్తిటపా చదవండి...

View the Original article