రచన : DEVARASETTI VEERANNA | బ్లాగు : జనరల్ నాలెడ్జ్
వీరు చిన్న భిన్నామైన ఆంధ్రజాతిని ఏకం చేసి ప్రజల్లో జాతీయ భావాలను పెంపోందించారు.బయ్యారం శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు - వెన్నయనాయకుడు.బయ్యారం చెరువు శాసనాన్ని మైలాంబ  వేయించెనుమొదటి బేతరాజు తోలి కాకతీయ రాజదాని - ఖాజీపేటరేండో బేతరాజుకు - త్రిభువనమల్ల,  విక్రమ చక్రి , మహా మండలేశ్వర, చలమర్తి గండడు, అనే బిరుదులు ఉన్నాయి.రెండో బెతరాజు కాలంలో కాకతీయులకు హనుమకోండ రాజధనిగా ఉండేది.... పూర్తిటపా చదవండి...

View the Original article