రచన : Naveen Peddada | బ్లాగు : Naveenam
అనంతపురం జిల్లాలో యెప్పమాను / రామగిరి వద్ద 1983 గోదావరి వరదల ఫోటోలను ఈనాడులో చూసిన ఒక వయోవృద్ధుడు 'ఇన్నినీళ్ళా' అని ఆశ్చర్యపోయారు. పేపర్లను చెట్టుకింద పరిచేసి సాటివారితో నీళ్ళు చూడు చూడు అని కుతూహలపడిపోయారు. 

ఇది స్వయంగా చూసిన  నాకు అప్పట్లో ఆ ఆశ్చర్యం, ఆ కుతూహలం అర్ధం కాలేదు. నిన్నటి నుంచీ టివిల్లో వస్తున్న నల్లధనం గాలిమాటల్ని చూస్తూంటే ' వేల వేల కోట్లా నిజంగానేనా' అన్న ఆశ్చర్యం ఆగడంలేదు. 

నీళ్ళ ఫొటోల్ని చూసి ఆ పెద్దాయన అంతగా ఎందుకు... పూర్తిటపా చదవండి...


View the Original article