రచన : సాయి కుమార్ | బ్లాగు : అవీ..ఇవీ...అన్నీ...
బ్లాగులలో రాజకీయ బ్లాగులు, అవి ఇతర బ్లాగులను తొక్కిపెడుతున్న విదానం , ప్రముఖ బ్లాగర్లను బ్లాగింగ్ కు దూరం చేస్తున్న వైనం చాలా కాలం నుండే చూస్తున్నాం. ఈమధ్య ఈ పైత్యం  మరీ ఎక్కువై కొందరు బ్లాగర్ల వ్యక్తిగత ప్రయోజనాలకోసం , దూషణలకోసం కొన్ని బ్లాగులను వేదిక చేసారు . ఇది ఎంతవరకూ చేరిందంటే అసలు ఆగ్రిగేటర్ లను చూడాలంటేనే భయం వేసేలా చేస్తున్నారు. ఈ కోవలో ముందు చెప్పుకోవాల్సింది ప్రజ బ్లాగుఇది తెలుగువారి... పూర్తిటపా చదవండి...

View the Original article