రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
రేశంబాగ్, నాగపూర్, 14/03/2015 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ (ప్రధాన కార్యదర్శి) గా మాన్య శ్రీ సురేష్ (భయ్యా) జి జ్యోషి వరుసగా మూడో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అఖిల భారతీయ ప్రతినిధి సభ రెండో రోజున ఈ ఎన్నికలు జరిగాయి, వచ్చే మూడు సంవత్సరాల వరకు ఆయన ఈ భాద్యతలలో కొనసాగనున్నారు, గతంలో 2009-2012 , 2012-2015 మధ్య కాలంలో రెండు సార్లు ఇదే బాధ్యతని నిర్వర్తించారు, ఈ సారి 2018 మార్చి వరకు ఆయన ఈ బాధ్యతలో కొనసాగనున్నారు.


View the Original article