రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
రేశంబాగ్ , నాగపూర్, 16/03/2015 : విదేశాల నుండి వలస వస్తున్న  హిందువుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ మాన్య శ్రీ సురేష్ (భయ్యా)జి జ్యోషి గట్టిగా కోరారు.
భారత దేశం బయట నుండి వలస వస్తున్న హిందువులను అన్ని విధాలుగా రక్షించి తగిన సౌకర్యాలు కల్పిచాల్సిన బాధ్యత భారత దేశ ప్రభుత్వానిదే - భయ్యాజి జ్యోషి 
పూర్తిటపా చదవండి...


View the Original article