రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

తమ దేశప్రజల ఆశీస్సులు పొందిన

యోధులు ఎలా శాశ్వత విశ్రాంతి తీసుకుంటారు?

వారి అపురూపమైన సమాధులని చల్లని మంచు వేళ్ళతో

అలంకరించడానికి  హేమంతం పునరాగమించినపుడు 

ఊహలు నడయాడిన ఏ మట్టికన్నా భిన్నంగా

గొప్ప విలువైన మిత్తికతో అలంకరిస్తుంది.

వారి తుది ఘంటికలని దివ్య హస్తాలు మోగిస్తాయి

పూర్తిటపా చదవండి...



View the Original article