రచన : Nagendra sai | బ్లాగు : నేను నా పైత్యం


తెలుగు ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మాటీవీ గ్రూప్.. స్టార్ ఇండియా సొంతమైంది. మాటీవీ డైరెక్టర్లు అయిన నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి, నాగార్జున నుంచి 100 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్టు స్టార్ ఇండియా ప్రకటించింది. డీల్ విలువ ఎంతో చెప్పేందుకు రెండు సంస్థలు నిరాకరించాయి. తెలుగు వినోద రంగంలో ఉన్న అపారమైన అవకాశాలను సొమ్ము చేసుకునేందుకే మాటీవీని కైవసం చేసుకున్నట్టు స్టార్ యాజమాన్యం చెబ్తోంది. తెలుగు ఎంటర్ టైన్మెంట్ రంగం ఏటా రూ.1800 నుంచి 2 వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని.. అందుకే ఈ మార్కెట్ పై దృష్... పూర్తిటపా చదవండి...


View the Original article