రచన : Lakshmi Yarlagadda | బ్లాగు : Lakshmi's

       "ఆంధ్ర రత్న"దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రాజకీయాలలో పేరు ప్రఖ్యాతులు పొందినవాడు.బారిష్ఠరుగా తన వాక్చమత్కృతితో,ఆకట్టుకునే కంఠ మాధుర్యంతో గాంధీజీ దృష్టిని ఆకర్షించినాడు.రామదండు ఉద్యమం,చీర అలా పేరాల ఉద్యమాలతో ప్రపంచాన్నీ ఆకర్షించాడు.చాటు కవిగా కూడా ప్రసిధ్ధుడు.తన ప్రసంగాలలో ఆశువుగా  అనేక చాటువులు దొర్లేవి. ఇతరులపై వ్యగ్యాస్త్రాలు సంధించడమే కాక తన పై తాను చెప్పుకొగల సాహసి.మచ్చుకి ఈ చాటువు ----
పూర్తిటపా చదవండి...


View the Original article