రచన : మధురవాణి | బ్లాగు : మధురవాణి
​ 2014 జనవరి నుంచి 2015 జనవరి దాకా పదమూడు నెలల పాటు 'కౌముది' సాహిత్య పత్రికలో ధారావాహికగా వచ్చిన 'చంద్రుళ్ళో కుందేలు' పూర్తి నవల 'e-పుస్తకం' గా కౌముది గ్రంథాలయంలో చేర్చబడిందని తెలియచేయడానికి ​సంతోషిస్తున్నాను. కౌముదికి ధన్యవాదాలు.

పూర్తిటపా చదవండి...


View the Original article