రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
గిడుగు వారు ప్రారంభించిన వ్యవహరిక భాషోద్యమాన్ని అందిపుచ్చుకుని, ఆ బాటలో మరింత ముందుకెళ్లడానికి కృషి చేసిన ప్రముఖ రచయిత, పాత్రికేయుడు పురిపండా అప్పలస్వామి గారు మహాకవి శ్రీశ్రీ ని ప్రపంచానికి అందించారు. 1982 నవంబర్ 18 వ తేదీన పురిపండా వారు మరణించినప్పటి స్పందనే ' నవతకు ఎత్తిన జెండా '

గంభీరమైన రూపం, వాచకం, అభినయం ఆయన సొత్తు. తెలుగు చిత్ర రంగానికి ఆయనే యశస్వి ఎస్వీయార్. అనితర సాధ్యమైన, విలక్షణమైన శైలి ఆయన స్వంతం. తో. లే. పి. లో ' ఎస్వీ రంగారావు '.

ఇటీవల దివంగతులైన కర్ణాటక సంగీత దిగ్గజం నేదునూరి కృష్ణమూర్తి గారు తన గురువు డా. శ్రీపాద... పూర్తిటపా చదవండి...


View the Original article