రచన : noreply@blogger.com (K.S. Chowdary) | బ్లాగు : సాక్ష్యం సంచలన పత్రిక
యేసు నిజంగా దేవుడే అయివుంటే ప్రజలకు ప్రత్యక్షం అవ్వటం, అవ్వకపోవటం అన్నది ఆయన స్వీయ అభీష్టం ప్రకారమే జరగాలి.ఎందుకంటే దేవుడనేవాడు "సర్వ స్వతంత్రుడై" ఉంటాడు. "పరతంత్రుడై" ఉండేవాడు దేవుడు ఏమాత్రం కాలేడు.ఈ విషయంలో యేసును "ఓ యేసూ! మీరు స్వయంగా ఈ లోకానికి వచ్చారా? లేక మిమ్మల్ని ఎవరైనా పంపిచారా?" అని ప్రశ్నిస్తే స్వతహాగా ఇచ్చే సమాధానం ఏమిటో ప్రత్యక్షంగా ఛూడండి.

       ...నేను దేవుని (యెహోవా) యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, 
పూర్తిటపా చదవండి...


View the Original article