రచన : VHP AP | బ్లాగు : విశ్వ హిందు పరిషద్ - ఆంద్ర ప్రదేశ్ | VHP-AP
ఆదోని, అక్టోబర్ 5: రాస్తారోకోలు, ఆందోళనలు, రాళ్లదాడితో కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఆదివారం అట్టుడికింది. సోమవారం నాటి పండుగ సందర్భంగా ఓవర్గం వారు తరలిస్తున్న గోవులను భజరంగ్‌దళ్ కార్యకర్తలు అడ్డుకుని పోలీసుల సాయంతో గోశాలకు తరలించడం ఉద్రిక్తతకు కారణమైంది. దీంతో ఆ వర్గంవారు పట్టణంలోని విహెచ్‌పి కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనికి ప్రతిగా విహెచ్‌పి,... పూర్తిటపా చదవండి...

View the Original article