రచన : సాయి కుమార్ | బ్లాగు : అవీ..ఇవీ...అన్నీ...
అరవై ఏళ్ళ 'తెలంగాణా' ప్రజల కల సాకారమై ఆరు నెలలు కాకుండానే ఆ రాష్ట్రం ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం విద్యుత్ కొరత నుండి కొద్దిగా ఉపశమనం పొందేలా ఉన్నా నిన్నటి వరకూ ఆ రాష్ట్రం ఎదుర్కొన్న కరెంట్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు . దీనంతటికీ కారణం  ఎవరు అని లెక్కలు వేసుకోవాల్సిన అవసరం లేక పోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యం మానవత్యంతో ఆలోచించి ఉంటె తెలంగాణాకు ఈ దుస్తితి పట్టేది కాదు అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది... పూర్తిటపా చదవండి...

View the Original article