రచన : noreply@blogger.com (lakshminarayana) | బ్లాగు : tln@communist

  • "ఆంధ్రప్రదేశ్ రాజధాని‍ - భూసమీకరణ" అన్న అంశంపై జన ఛైతన్య‌ వేదిక అధ్యక్షులు మిత్రులు లక్ష్మణరెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 నుండి 1 గంట వరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చర్చా కార్యక్రమం నిర్వహించబడింది. నేను పాల్గొని మాట్లాడడమే కాకుండా నా అభిప్రాయాలను వ్రాత పూర్వకంగా సమర్పించాను. ఆ పత్రాన్ని నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను. దానిపై మిత్రులు ఎవరైనా స్పందించి అభిప్రాయాలను తెలియజేయవచ్చు. చర్చా వేదికలో పాల్గొని మాట్లాడిన ప్రముఖులలో ఆ.ప్ర. హైకోర్టు మాజీ జడ్జి, జస్టిస్ లక్ష్మణరెడ్డి గారు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ... పూర్తిటపా చదవండి...


View the Original article