రచన : admin | బ్లాగు : First Website with Telangana Accent

వైద్య ఆరోగ్య శాఖల జర్గిన అవినీతి కారణంగా ఉపముఖ్యమంత్రి,ఆరోగ్య శాఖ మంత్రి గా ఉన్న తాటికొండ రాజయ్యను కాబినెట్ కేలి బర్తరఫ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుర్రు ముఖ్యమంత్రి కేసీఆర్.

అట్లనే స్వైన్ ఫ్లూ నివారణలో కూడా రాజయ్య పట్టిచ్చుకోలే అని కూడా ఆరోపణలు రాజయ్య పైన ఉన్నై.

ఎవరైనా నిర్లక్షంగా ఉన్నా,అవినీతికి పాల్పడిన కఠిన నిర్ణయాలు తీసుకుంటా అని ముందుగాల కేలి చెప్తున్న కెసిఆర్ అన్నదే చేశిండు.

రాజయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదిన్చిర్రు.

లేట్ చెయ్యకున్టనే వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిని క్యాబినెట్ ల కు చేర్చుక... పూర్తిటపా చదవండి...

View the Original article