రచన : Ramesh | బ్లాగు : Kandireega.com

vijaya sai reddy kandireega.comఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైటెక్‌ పోకడలకు ధీటుగా తమ పార్టీకి కూడా హైటెక్‌ హంగులు అద్దుతున్నాడు వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌. పార్టీని ఒక కార్పోరేట్‌ కంపెనీలా మార్చేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకోసం జగన్‌ తన కంపెనీల ఆడిటర్‌ విజయసాయి రెడ్డి సహాయం కూడా తీసుకోబోతున్నాడు. పార్టీలో మార్పులు, చేర్పులను విజయసాయి రెడ్డి చూసుకోబోతున్నాడు.

ప్రతీ జిల్లాకు చెందిన పార్టీ ఆఫీస్... పూర్తిటపా చదవండి...

View the Original article