రచన : శ్రీలలిత | బ్లాగు : శ్రీ లలిత
      మాన్యులు శ్రీమతి తురగా జానకీరాణిగారు నాకుగురుతుల్యులు.     ఇరవై సంవత్సరాలక్రితం ఒక కథ వ్రాసి ఆకాశవాణి స్త్రీలకార్యక్రమానికి పంపిస్తే, అలా కథలా కాకుండా అదే విషయాన్ని ఒక నాటికలా వ్రాసి పంపమనిఆవిడ స్వయంగా ఉత్తరం వ్రాసారు. అంత పేరున్న ఆవిడ ఎంతో ఆప్యాయంగా అలాగ వ్యక్తిగతంగానాకు ఉత్తరం వ్రాయడం నాకు చాలా సంతోషాన్ని కలగజేసింది. ఆవిడ అలా చెప్పడం వలన ఆకాశవాణికినాటికలు ఎలా వ్రాయాలో నాకు... పూర్తిటపా చదవండి...

View the Original article