రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
చిత్తం శివుని మీద…… చిత్తం శివుని మీద ధ్యానం చెప్పుల్లోనూ అంటారు. అంటే శివుణ్ణి చిత్తం లో ఉంచుకున్నా ధ్యానం చెప్పుల మీదనే ఉండిపోతుంది, చిత్తం దేనిని మననం చేస్తుందో దాని మీదనే దృష్టి కేందీకరించాలి, అంటే మనసూ అక్కడే ఉండాలి. అలాకాకుండా చేయ కూడదన్నదే ఈ కథ యొక్క ఉద్దేశం. మనసుకి నాలుగు స్థాయిలున్నాయన్నారు, మనవారు, అవి మనసు,బుద్ది,చిత్తం, అహంకారం. మనసు ఎప్పుడూ సంకల్ప వికల్పాలు చేస్తూనే ఉంటుంది. బుద్ది, మనకి ఊహ తెలిసినప్పటినుంచి ఉన్న […]... పూర్తిటపా చదవండి...

View the Original article