రచన : saveindiansnow savenow | బ్లాగు : Save India Now
తమ నిజ స్వార్థ ప్రయోజనాల కోసము "ఓటు బ్యాంకు" రాజకీయాలు చేస్తున్న ప్రాంతీయ వాద శక్తులు, మత పరముగా రిజర్వేషన్లు ఇస్తూ భారత శక్యులర్ రాజ్యాంగ స్పూర్తిని కాల రాస్తున్నారు.

సుప్రీమ్ కోర్ట్, ఈ శక్తుల ఆటలు కట్టించాలి.

ఒకసారి తెల్ల వాడు మత రాజకీయాలు చేసి దేశాన్ని విభజించిన విషయము అప్పుడే మరచిపోయారా?

భారత దేశ integrity కి తూట్లు పోడవాలని చూస్తున్న ఈ ప్రాంతీయవాద శక్తులను ఆపండి.


... పూర్తిటపా చదవండి...

View the Original article