రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
ఎంతవారలైన కాంతదాసులే!…… వసువులు ఎనిమిదిమంది, దేవతలు. వారొక సారి తమతమ భార్యలతో కలసి వసిష్ఠుని ఆశ్రమానికి వచ్చారు.వసిష్ఠులు ఆశ్రమం లో లేరు. అక్కడ నందిని అనే ధేనువును చూచారు. అది వసిష్ఠుని తపస్సుకు కావలసిన సకల సంబారాలూ సమకూర్చేది. దీని పాలు తాగితే మానవులు పదివేల సంవత్సరాలు రోగం, ముసలితనం లేకుండా జీవిస్తారు,దీనిని కలిగి ఉండడం ఎంత గొప్ప అనుకున్నారు. అంతలో అష్టమ వసువు భార్య “మర్త్యలోకంబున నుశీనరపతి కూతురు జితవతి యనుకోమలి నా ప్రియ సఖి,యే […]... పూర్తిటపా చదవండి...

View the Original article