రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ప్రముఖ జానపద సాహితీవేత్త శ్రీ బిరుదురాజు రామరాజు గారి స్వరం విందాము. ఆకాశవాణి వారి “సజీవ స్వరాలు” ప్రసారాల నుండి. స్వామి రామకృష్ణ పరమహంస గారిచే నడయాడే విశ్వనాధుడిగా ప్రస్తుతింపబడి 280 ఏండ్ల పాటు ఈ భూమిపై నడయాడిన శ్రీ త్రైలింగస్వామి ఆదిగాగల 316 మంది సజీవమూర్తుల జీవితచరిత్రలను సేకరించి వీరు “ఆంధ్ర యోగులు” అనే అపురూపమైన గ్రంధం పేరిట ఏడుభాగాల... పూర్తిటపా చదవండి...


View the Original article