రచన : | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ముగ్గురు పంచపాండవులు మూఁడు జగంబుల వన్నె కెక్కరే


ఉత్పలమాల:
ఎగ్గులు జేయు సంఘటనల నేమియు ధర్మము దప్పకుంటచే
నుగ్గుగ జేయ కౌరవుల నూతన తేజము లొప్ప దీవెనల్
తగ్గవిధమ్ము కృష్ణుడును తాముగ శూలియు మారుతీయగా
ముగ్గురు, పంచపాండవులు మూఁడు జగంబుల వన్నె కెక్కరే !
పూర్తిటపా చదవండి...


View the Original article