రచన : వరప్రసాద్ దాసరి | బ్లాగు : దాసరిగమలు
మన సినిమాటోగ్రాఫర్లు కూడా అప్పుడపుడూ ఆటవిడుపుగా కొన్ని సినిమాల్లో నటించారండోయ్. చోటా K నాయుడు 'నిర్ణయం' సినిమాలో మురళీమోహన్ అనుచరుడిగా నటించాడు. ఆ పాత్ర విలన్ల చేతిలో చనిపోతుంది. అలాగే యింకో సినిమాటోగ్రాఫర్ S. గోపాల్ రెడ్డి కూడా "గోవిందా గోవింద" సినిమాలో CBI ఆఫీసరు పాత్రలో నటించాడు. గమ్మత్తేంటంటే ఆ సినిమాలో ఆ పాత్ర కూడా చనిపోతుంది విలన్ల చేతిలో.    
... పూర్తిటపా చదవండి...

View the Original article