రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
నీలంరాజు వేంకట శేషయ్య.. ఈ పేరుని ఈతరం సాహిత్యాభిమానులకి పరిచయం చేయాలి అంటే, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఆత్మకథ 'అనుభవాలూ-జ్ఞాపకాలూను,' బుచ్చిబాబు నవల 'చివరకి మిగిలేది' లని తెలుగు పాఠకులకి తొలిసారిగా అందించిన 'నవోదయ' పత్రిక సంపాదకుడు అని చెప్పాలి. సినీ అభిమానులకైతే తొలితరం తెలుగుసినిమా 'ఉషా పరిణయం' లో కథానాయకుడు అని చెప్పాలి. రాజకీయ రంగంవారికి చెప్పేప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు మొదలు నీలం సంజీవరెడ్డి వరకూ ఎందరో నాయకులకి ఆంతరంగికుడు అని చెప్పడం మర్చిపోకూడదు.

సంగీతాభిమానుల దగ్గర ప్రస్తావించేప్పుడు భద్రాచలంలో 'రామదాస ధ్యానమం... పూర్తిటపా చదవండి...


View the Original article