రచన : సాయి కుమార్ | బ్లాగు : అవీ..ఇవీ...అన్నీ...
దేశంలో రాజకీయాల ప్రాభవం తగ్గుముఖం పడుతుంది. గాంధీయిజం ... నెహ్రూయిజం .... ఇదంతా గత చరిత్ర. తాజాగా దేశ రాజకీయ యవనికపై మోదియిజం ప్రత్యక్షమవుతున్నది. నిన్న మొన్నటివరకు క్రమశిక్షణ, సైద్ధాంతికతకు, మారుపేరుగా వున్నా బీజేపీ లో పెరుగుతున్న వ్యక్తి ఆరాధనకు మోదియిజం ఉదాహరణ. ప్రజాస్వామ్యంలో వ్యక్తి ఆరాధన అనేక విష పరిణామాలకు దారితీస్తుందని చెప్పేందుకు గత చరిత్రలో ఎన్నో తార్కాణాలు. భారతదేశాన్ని... పూర్తిటపా చదవండి...

View the Original article