రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
సనాతన ధర్మం. ……….భరతవర్షే భరతఖండే…… …. వేలవేల తరాలుగా, నిత్యమూ సంకల్పంలో భారతీయులు  చెప్పుకునే మాటలు. భరతవర్షమేంటి? భరత ఖండమేమని అనుమానం వస్తుంది. ప్రస్తుతం ఇరాన్, ఇరాక్ లనుంచి ఆస్ట్రేలియా దాకా ఉన్న భూభాగమే భరత వర్షం, అందులో మూడు సముద్రాలూ హిమాలయాలూ హద్దులుగా ఉన్నదే భరత ఖండం. ఇందులో నివసించేవారంతా భారతీయులు. మతం అంటే ఆలోచనా విధానమనీ అర్ధముంది. ప్రపంచంలోని మతాలన్నీ భరతదేశం చుట్టూనూ, భరతదేశంలోనూ మాత్రమే పుట్టాయి. ఈ ఆలోచనా విధానం ఏమిటీ? అదే భగవంతుని […]... పూర్తిటపా చదవండి...

View the Original article