రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈ నెల రెండవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు మన దేశ రాజధాని హస్తినాపురం(ఢిల్లీ)లో శ్రీమాన్ డా.మాడుగుల నాగఫణి శర్మ గారు తలపెట్టిన అవధాన రాజధానీ కార్యక్రమము అత్యంత విజయవంతమైనది. లబ్ధప్రతిష్ఠులనేకులు ఈ కార్యక్రమమున పాల్గొని,విజయవంతం చేశారు. శ్రీమాన్ బలదేవానంద సాగర  శ్రీమాన్ శంకర్నారాయణ, మున్నగు మహనీయులు ఈ కార్యక్రమమునాఅద్యంతము ఉండి శుభప్రదం చేశారు.
ముగింపుదినోత్సవమునాడు శ్రీశ్రీశ్... పూర్తిటపా చదవండి...


View the Original article