రచన : datha ramesh | బ్లాగు : DATHA RAMESH

 దేశంలో కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చట్టాలకు ఏమాత్రం భయపడక తమ పని తాము చేసుకుపోతున్నారు. అందుకే ప్రజలే కామాంధులకు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయిపోతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లో ఓ కామాంధుడిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా అతడు పురుషాంగాన్ని కోల్పోయాడు.
  పూర్తిటపా చదవండి...


View the Original article