రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! తణుకు పట్టణమున గల శ్రీ నన్నయభట్టారక పీఠము 83 వ వార్షికోత్సవం సందర్భముగా కార్యదర్శి శ్రీమాన్ సుశర్మగారి ఆధ్వర్యవంలో తే.01-4-2014. నఏర్పాటు చేసిన సభలో అవధాన బ్రహ్మరాక్షసులు బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు నవరస భరితం నా తెలుగు పద్యం అనే అంశంపై తెలుగుభాషాభిమానులందరినీ అలరింపజేస్తూ చేసిన ఉపన్యాసం ఈ వీడియోద్వారా చూడగలరు.

ఇట్టి మహనీయుల సేవాఫలంగా మన తెలుగు జీవనది... పూర్తిటపా చదవండి...


View the Original article