రచన : బోనగిరి | బ్లాగు : ఆలోచనాస్త్రాలు

టాంక్‌బండ్‌మీద ఉన్న మహనీయుల విగ్రహాలలో ఆంధ్ర ప్రాంతానికి చెందినవారి విగ్రహాలని తొలగించి భద్రంగా లారీలో ఆంధ్రప్రదేశ్‌కి పంపిస్తామంటున్నారు. మంచిదే! వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ రాజధాని, వాళ్ళ ఇష్టం. ఎవరి విగ్రహాలు ఉంచాలో, ఎవరి విగ్రహాలు తొలగించాలో నిర్ణయించే హక్కు, అధికారం వాళ్ళకి ఉంది. కాని ఆంధ్రప్రాంతానికి చెందిన ప్రముఖుల విగ్రహాలను ఎవరో తెలియని వారివి, అక్కరలేనివి, పనికిమాలినవి అని వ్యాఖ్యానించడం, మొత్తం వ్యవహారాన్ని సభలో నవ్వులాటగా మార్చడం, ఉన్నతపదవులలో ఉన్నవాళ్ళ స్థాయికి తగ్గట్టుగా లేదు. ఆ మహనీయుల విగ్రహాలు ప్రస్తుతం పరాయి రాష్ట్రానికి చెందిన వారివైనా, మొన్... పూర్తిటపా చదవండి...



View the Original article