రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
అమ్మవారి అనుగ్రహంతో మార్గశిర లక్ష్మీవారపూజలు నాలుగువారాలు పీఠంలో చక్కగా జరిగాయి. జగన్మాత మరింతగా సంతోషించినదేమో  అహోబిలంలో ఐదవవారం పూజ జరుపాలనే సంకల్పం కలిగించినది. శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం నుండి రామదండు కార్యకర్తలు ఈనెల ఇరవై మూడు రాత్రికి బయలుదేరి వెళ్ళి ఇరవైనాలుగునుండి నవనారసింహక్షేత్రదర్శనములు,ధ్యానాదులు  ప్రారంభమవుతాయి . ఇరవై అయిదు లక్ష్మీవారం నాడు. ఎగువ అహోబిలంలో నరసింహుని,చెంచులక్ష్మీ అమ్మవారికి గాని, లేక మాలోల నరసింహుని సన్నిధిలోగాని విశేష అభిషేకములు ,అర్చనలు  భక్తులందరి తరపున జరుపబడుతాయి.పూజకుఅవసరమైన కలువలు అక్కద దొరకవు కనుక ఇక్కడన... పూర్తిటపా చదవండి...


View the Original article