రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జై శ్రీరామ్.
ఆర్యులారా! మీకందరికీ ఒక శుభ వార్త.
విశాఖపట్టణం జిల్లా, అనకాపల్లి లో శ్రీమదాంధ్ర పద్య కవితా రాష్ట్ర సదస్సు వార్షికోత్సవం 
14-03-2015 మరియు 15-03-2015 తేదీలలో జరుప బడుచున్నది.


View the Original article