రచన : Ramesh | బ్లాగు : Kandireega.com

rajaiah kandireega.comతెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యకు గుండె పోటు వచ్చింది. ఇటీవలే అవినీతి ఆరోపణల కారణంగా రాజయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రి వర్గం నుండి బర్తరఫ్‌ చేసిన విషయం తెల్సిందే. అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగంగానే క్షమాపణలు చెప్పి, మరోసారి ఇలాంటి తప్పు జరగదని లేఖ రాసిన రాజయ్యకు కేసీఆర్‌ కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. దాంతో మొన్నటి నుండి కూడా రాజయ్య చాలా ఒత్తిడికి గురయిన... పూర్తిటపా చదవండి...

View the Original article